తిరుమల శ్రీవారి ఆలయం పై ఈవో సమీక్ష

83చూసినవారు
తిరుమల శ్రీవారి ఆలయం పై ఈవో సమీక్ష
తిరుమల శ్రీ వేంకటేశ్వర ఆలయం, చరిత్ర, వాస్తుశిల్పం, విశిష్టత అనేక ఇతర సంబంధిత విశేషాలపై టీటీడీ ఈవో జె. శ్యామలరావు సవివరంగా సమీక్షించారు. సోమవారం సాయంత్రం తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో జరిగిన సమీక్షా సమావేశంలో జేఈవోలు గౌతమి, వీరబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్