తిరుమల శ్రీవారి సేవలో గోల్డ్ మాన్

3620చూసినవారు
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం పెదవడ్లపూడికి చెందిన గడ్డిపాటి సాంబశివరావు శుక్రవారం శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. చేతి వేళ్లకు పెద్దపెద్ద ఉంగరాలు, కుడి, ఎడమ చేతికి భారీ కంకణం, మెడలో పెద్ద చైన్లతో పాటు శ్రీవారి డాలర్ వేసుకున్నారు. సుమారు 3కేజీల బరువు ఉన్న బంగారు అభరణాలతో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం ముందు ఆయనను చూసిన భక్తులు అవాక్కయ్యారు.

సంబంధిత పోస్ట్