తిరుపతిలో 'చాయ్' తయారు చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి

4868చూసినవారు
తిరుపతి నగరంలోని సుందరయ్య నగర్ లో సోమవారం సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచార సందర్భంగా ఓ టీకొట్టుకు వెళ్లారు. సీపీఐ అసెంబ్లీ అభ్యర్థి మురళిని టీ తయారు చేసి ఇవ్వవలసిందిగా రాఘవులు కోరారు. దీంతో అభ్యర్థి మురళి టీ తయారుచేసి వారికి ఇచ్చారు. రాబోయే ఎన్నికలలో మురళిని ఆశీర్వదించాలని టీ కొట్టు ఓనరికి కరపత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్