తిరుపతిలో వైఎస్ఆర్ కి నివాళులు అర్పించిన పెద్దిరెడ్డి

71చూసినవారు
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డితో కలిసి సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైఎస్ పాలన అజరామరం అని వారు కొనియాడారు. విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కట్ చేశారు.

సంబంధిత పోస్ట్