నేడు సర్వసభ్య మండల సమావేశం

62చూసినవారు
నేడు సర్వసభ్య మండల సమావేశం
నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్టు ఎంపీడీవో సుధాకర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే మండలంలో తాగునీటి సమస్య రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చ ఉంటుందని పేర్కొన్నారు. ఈ సర్వసభ్య సమావేశానికి మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీటీ సీలు హాజరుకావాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్