టీడీపీ పోటీ సీట్లపై స్పష్టత

77చూసినవారు
టీడీపీ పోటీ  సీట్లపై స్పష్టత
ఏపీలో బీజేపీ అభ్యర్థుల ప్రకటనతో టీడీపీ జాబితాపై స్పష్టత వచ్చింది. టీడీపీ 144 ఎమ్మెల్యే, 17 ఎంపీ సీట్లలో పోటీ చేస్తోంది. తొలి జాబితాలో ప్రకటించిన పి.గన్నవరం, అనపర్తి, అరకు స్థానాలను బీజేపీ, జనసేనకు సర్దుబాటు చేయడంతో 8 మంది అసెంబ్లీ అభ్యర్థులను టీడీపీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. పాడేరు, దర్శి, రాజంపేట, ఆలూరు, అనంతపురం అర్బన్, గుంతకల్లు, చీపురుపల్లి, భీమిలి స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్