ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం చంద్రబాబు

55చూసినవారు
ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం చంద్రబాబు
AP: సీఎం చంద్రబాబు విజ‌య‌వాడ‌లోని ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. చంద్రబాబుకు ఆలయ సిబ్బంది సాదర స్వాగతం పలికారు. సంప్రదాయ నృత్యంతో విద్యార్థులు ప్రదర్శనలు నిర్వ‌హించారు.

సంబంధిత పోస్ట్