సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

83చూసినవారు
సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వంపై వ్యక్తమైన తీవ్ర విమర్శలను దృష్టిలో పెట్టుకొని.. సచివాలయం కేంద్రంగా తన పాలనను కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సెక్రటేరియట్‌లోనే ఉండేటట్లు ప్లాన్ చేసుకుంటున్నారట. మంత్రులు కూడా ప్రతి రోజు సచివాలయానికి రావాలని, సమయపాలన పాటించాలని సీఎం సూచించినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్