ఈ నెల 23న సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన?

64చూసినవారు
ఈ నెల 23న సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన?
CM చంద్రబాబు ఈ నెల 23న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి రానున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, సీఎం హోదాలో తొలిసారి తన సొంత నియోజకవర్గంలో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. అందులో భాగంగా ఎస్పీ మణికంఠ చందోలు కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్