ప్రధాని మోదీకి సీఎం జగన్ కౌంటర్

686213చూసినవారు
రాజమండ్రి, అనకాపల్లి సభల్లో ప్రధాని మోదీ వైసీపీ ప్రభుత్వంపై చేసిన విమర్శలకు సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. 'పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మార్చుకున్నారని మోదీ 2019లో విమర్శించారు. వెన్నుపోట్లలో ఆయన నిపుణుడని, అత్యంత అవినీతి పరుడని చెప్పారు. ఇప్పుడు బాబు ఎన్డీయేలో చేరగానే.. ఆయన కంటే గొప్పవాడు లేడని మోదీ చెప్తున్నారు. రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయనేదానికి ఇదే నిదర్శనం' అని జగన్ మండిపడ్డారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్