ప్రముఖ కన్నడ సినీ నిర్మాత సౌందర్య జగదీష్ కన్నుమూశారు. ఇంట్లోనే సౌందర్య జగదీష్ సూసైడ్ తో తుది శ్వాస విడిచినట్లు సమాచారం. ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించినా ఫలితం లేకపోయింది. 'అప్పు పప్పు', 'స్నేహితుడు' వంటి చిత్రాలను నిర్మించారు. ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, రాక్లైన్ వెంకటేష్ వంటి ప్రముఖులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.