ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ

54చూసినవారు
ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులతో సీఎం భేటీ
పలు ఎలక్ట్రానిక్ కంపెనీల ప్రతినిధులతో సీఎం చంద్రబాబు మంగళవారం భేటీ అయ్యారు. వరదల్లో దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులకు రిపేరు అంశంపై చర్చించారు. సామాజిక బాధ్యతగా కంపెనీలు ముందుకు రావాలని, ఆయా వస్తువుల స్పేర్‌పార్ట్స్ డిస్కౌంట్‌పై ఇవ్వాలని సీఎం సూచించారు. దీనిపై కంపెనీల వారీగా హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని, అదనంగా టెక్నీషియన్లను నియమించుకోవాలని సూచించారు. వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్