'కవచ్' విఫలంపై నెటిజన్లు ఫైర్!

50చూసినవారు
'కవచ్' విఫలంపై నెటిజన్లు ఫైర్!
పశ్చిమ బెంగాల్లో రెండు రైళ్లు ఢీ కొనడంతో మరోసారి కవచ్ సిస్టమ్ గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఒకే ట్రాక్ మీద వస్తోన్న రెండు రైళ్లు ఢీ కొనకుండా ఆపే ఆటోమేటిక్ వ్యవస్థ ఈ ప్రమాదాన్ని ఆపలేకపోయిందంటున్నారు. రూ.వందల కోట్లు ఖర్చు చేసి ఈ సాంకేతికత తీసుకొచ్చినా. రైల్వే ప్రమాదాలను నివారించలేకపోతోందని మండిపడుతున్నారు. అయితే ఈ రూట్లో ఈ టెక్నాలజీ ఉందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. మీ కామెంట్?

సంబంధిత పోస్ట్