జగన్‌ను చంపాలని కుట్ర చేశారు: వెల్లంప‌ల్లి

613134చూసినవారు
జగన్‌ను చంపాలని కుట్ర చేశారు: వెల్లంప‌ల్లి
సీఎం జ‌గ‌న్‌పై దాడి ఘ‌ట‌న‌కు సంబంధించి మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. "జగన్‌ను చంపాలని కొందరు కుట్ర చేశారు. ఆయనను అంతమొందిస్తేనే మనుగడ ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చాక సీఎం భద్రత తగ్గించారు. ఎన్ని కుట్రలు పన్నినా జగన్‌ను ఏమీ పీకలేరు." అని వెల్లంప‌ల్లి అన్నారు.

సంబంధిత పోస్ట్