ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అన్నారు. మే 10న చంద్రబాబు అనుమతితో రాష్ట్రంలో పర్యటిస్తున్నానని, ‘నిజం గెలవాలి’ కాకుండా మరో రూపంలో ప్రచారం చేస్తానని భువనేశ్వరి వెల్లడించారు. చంద్రబాబు అరెస్ట్ సమయంలో చాలా షాక్కు గురయ్యానని అన్నారు.