ఆస్తి కోసం అత్తను కిడ్నాప్ చేయించిన కోడలు

61చూసినవారు
ఆస్తి కోసం అత్తను కిడ్నాప్ చేయించిన కోడలు
ఆస్తి కోసం అత్తను సొంత కోడలు కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరిగింది. తన బంధువులతో అత్త లక్ష్మి నరసమ్మను చిన్న కోడలు కిడ్నాప్ చేయించింది. ఆస్తి పేపర్లపై బలవంతంగా వేలిముద్రలు తీసుకున్నారు. ఈ క్రమంలో అత్త లక్ష్మి నరసమ్మ పోలీసులను ఆశ్రయించింది. అత్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్