సీఎం జగన్‌పై దాడి పిరికిపంద చర్య: సజ్జల

74చూసినవారు
సీఎం జగన్‌పై దాడి పిరికిపంద చర్య: సజ్జల
సీఎం జగన్‌పై రాళ్ల దాడి దారుణమని, ఈ ఘటనను వైసీపీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్‌పై రాళ్ల దాడికి పాల్పడ్డారని, ఇది పిరికిపందల చర్య అంటూ మండిపడ్డారు. ఆదివారం తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో సజ్జల మాట్లాడుతూ.. కొంచెం పక్కకు తగిలి ఉంటే ప్రాణానికి ప్రమాదం జరిగేది. కొంచెం కిందకు తగిలి ఉంటే కన్ను పోయేదని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్