నిహారికపై డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసలు

82చూసినవారు
నిహారికపై డిప్యూటీ సీఎం పవన్ ప్రశంసలు
ఏపీలో ముంపునకు గురైన పది గ్రామాలకు ఒక్కో గ్రామానికి రూ.50 వేల చొప్పున రూ.5 లక్షలు విరాళం ఇస్తున్నట్లు నిహారిక కొణిదెల ఇన్‌స్టాలో ప్రకటించారు. నిహారిక పోస్టుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ‘ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చి రూ.5 లక్షలు విరాళం ప్రకటించిన అన్నయ్య నాగబాబు కుమార్తె కొణిదెల నిహారికకు మనస్ఫూర్తిగా అభినందనలు. కష్టకాలంలో ప్రజలకు అండగా నిలబడటం సంతోషాన్ని ఇచ్చింది.’ అని అన్నారు.

సంబంధిత పోస్ట్