ఉగాది ఉత్సవాల్లో అపశ్రుతి..15 మంది చిన్నారులకు విద్యుత్ షాక్

59చూసినవారు
ఉగాది ఉత్సవాల్లో అపశ్రుతి..15 మంది చిన్నారులకు విద్యుత్ షాక్
కర్నూల్ జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో ఉగాది ఉత్సవాల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఉగాది ఉత్సవాల్లో ప్రభలు లాగుతుండగా విద్యుత్ షాక్ తగిలింది. ఈ ప్రమాదంలో 15 మంది చిన్నారులు గాయపడ్డారు. వారని వెంటనే జీజీఎచ్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్