ష‌ర్మిల వద్దు.. కాంగ్రెస్ నేత‌ల గుస‌గుస‌!

60చూసినవారు
ష‌ర్మిల వద్దు.. కాంగ్రెస్ నేత‌ల గుస‌గుస‌!
కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల విష‌యంపై కాంగ్రెస్ నాయ‌కులు త‌లోమాట మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల త‌ర్వాత‌.. పార్టీకి ఎలాంటి మార్కులు ప‌డ‌లేదు. ష‌ర్మిల రాక‌తో పెరిగిన ఓటు బ్యాంకు కూడా లేదు. దీంతో ఎన్నిక‌ల‌కు ముందున్న జోష్ కాంగ్రెస్‌లో పెద్ద‌గా క‌నిపించ‌లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్ల‌కు కేరాఫ్‌. అలాంటి రెడ్లు కూడా ఇప్పుడు ష‌ర్మిల కాంగ్రెస్ చీఫ్‌గా `వ‌ద్దు` అనే మాట వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్