పునరావాస కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

83చూసినవారు
నల్లజర్ల మండలం అనంతపల్లి లో పునరావాస కేంద్రాలు కలెక్టర్ ప్రశాంతి శనివారం తనిఖీ చేశారు. అధికారుల తీరుపై కలెక్టర్ సీరియస్ అయ్యారు. కలెక్టర్ వస్తే అన్ని శాఖల అధికారులు ఇక్కడ ఉండాలని తెలియదా అంటూ అధికారులపై కలెక్టర్ విరుచుకుపడ్డారు నల్లజర్ల మండలం ప్రత్యేక అధికారి కూడా ఇక్కడ లేకపోతే వ్యవస్థలో ఏం జరుగుతుంది అంటూ అధికారులను కలెక్టర్ నిలదీశారు. పద్ధతి మార్చుకోవాలి అంటూ అధికారులను ప్రశాంతి హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్