మంత్రి వనిత సమక్షంలో వైసీపీలోకి చేరికలు

567చూసినవారు
వైసీపీ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేయడం జరిగిందని రాష్ట్ర హోం మంత్రి గోపాలపురం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తానేటి వనిత అన్నారు. ఈ మేరకు బుధవారం దేవరపల్లి మండలం దుద్దుకూరులో పలువురు వనిత సమక్షంలో క్యాంప్ కార్యాలయంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

సంబంధిత పోస్ట్