ఈస్టర్ పండుగ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి జవహర్ కుటుంబ సభ్యులతో కలిసి తాళ్లపూడి మండలం వేగేశ్వరపురం గ్రామంలోని నిత్య సహాయ గోదావరి మేరీ మాతను దర్శించుకుని దర్శించుకున్నారు. అనంతరం మేరీమాత పుణ్యక్షేత్ర డైరెక్టర్ రెవ. ఫా. టి జాన్ ని కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అందరికీ ఈస్టర్ పండుగా శుభాకాంక్షలు తెలిపారు.