రంజాన్ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు

4424చూసినవారు
నిడదవోలు పట్టణంలో శ్రీ తిరుమల సాయి ఫంక్షన్ హల్ లో ముస్లిం పెద్దల నడుమ జరుగుతున్న రంజాన్ వేడుకలలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం మతపెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు. పేద ముస్లింలను ఆదుకునేందుకు టిడిపి ప్రభుత్వంలో రంజాన్ తోఫా ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్