గోదావరి జలాలను నిడదవోలుకు తీసుకోస్తాం: పవన్ కళ్యాణ్

64చూసినవారు
నిడదవోలు నియోజకవర్గ శాసన సభ్యులుగా కందుల దుర్గేష్ ను గెలిపించిన అతి తక్కువ కాలంలోనే నిడదవోలుని ప్రధాన సమస్యలన్నిటిని పరిష్కరిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా బుధవారం నిడదవోలు ఏర్పాటు చేసిన ఉమ్మడి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ యువతకు ఇండోర్ స్టేడియంను ఏర్పాటు చేస్తామని, అలాగే గోదావరీ జలాలను తీసుకొస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్