వాలంటీర్లకు ₹. 10, 000 జీతం

54చూసినవారు
వాలంటీర్లు స్వచ్ఛందంగా ప్రజలకు సేవ చేస్తే వారికి అండగా ఉంటామని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నిడదవోలులో ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే వాలంటీర్లకు ₹. 10, 000 జీతం ఇస్తామని అన్నారు. అలాగే వాలంటీర్లు వైసీపీ తరపున పనిచేస్తే సహించేది లేదని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్