బాంబులకే భయ పడలేదు అలాంటిది కేసులకు భయపడతామా

60చూసినవారు
సీఎం జగన్మోహన్ రెడ్డి సింగిల్ గా రావడం లేదని శవాలతో వస్తున్నాడని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. నిడదవోలు పట్టణంలో జరుగుతున్న ప్రజా గళం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మా జీవితంలో ఎప్పుడూ చూడలేని అన్ని కేసులు పెట్టారని అన్నారు. అయితే బాంబులకే భయ పడలేదు అలాంటిది కేసులకు భయపడతామా అని అన్నారు.

సంబంధిత పోస్ట్