ఏపీని లూటీ చేశారు: ప్రధాని మోదీ

81చూసినవారు
ఏపిలో మూడు రాజధానులు చేస్తామని జగన్ ఒక్కటి కూడా నిర్మించలేదని ప్రధాని మోదీ విమర్శించారు. మూడు రాజధానుల పేరిట ఏపీని లూటీ చేశారు. సోమవారం కడియం మండలం వేమగిరిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. రాజధానికి కేంద్రం రూ. 15వేల కోట్లు ఇవ్వాలని భావించింది. కేంద్ర నిధులను వైసీపీ సర్కారు అందుకోలేకపోయింది. ఏపీ జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తిగా జగన్ ప్రభుత్వం ఆపేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్