అమలు చేసే విధంగా కాంగ్రెస్ మేనిఫెస్టో: గిడుగు రుద్రరాజు

56చూసినవారు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ప్రజలకు చాలా చేరువగా, అమలు చేసే విధంగా ఉందని రాజమండ్రి ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు, సీపీఐ రాష్ట్ర నాయకులు రామకృష్ణ పేర్కొన్నారు. బుధవారం రాజమండ్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ సమాజంలో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్