తెలంగాణ సిఎస్ ను కలిసిన తూర్పుగోదావరి కలెక్టర్

81చూసినవారు
తెలంగాణ సిఎస్ ను కలిసిన తూర్పుగోదావరి కలెక్టర్
తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శనివారం రాజమండ్రి నగరానికి విచ్చేసిన సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందచేశారు. కార్యక్రమంలో ఆర్డీవో చైత్ర వర్షిణి, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్