పురందేశ్వరితో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భేటీ

58చూసినవారు
పురందేశ్వరితో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భేటీ
రాజమండ్రి షెల్టన్ హోటల్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరితో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి శనివారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో దగ్గుపాటి దంపతులను నల్లమిల్లి ఆత్మీయంగా సత్కరించారు. అనపర్తి ఎమ్మెల్యే సీట్ పై స్పష్టత నిమిత్తం ఈ భేటీ జరుగుతున్నట్లు తెలుస్తుంది. టీడీపి బీజేపీ శ్రేణుల్లో నెలకొన్న ఉత్కంఠకు ఈ సమావేశం తెరతీస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్