శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేషంగా పూజలు

75చూసినవారు
గోకవరం దేవి చౌక్ లో వెలసి ఉన్నటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు జగన్నాధ శర్మ ఆధ్వర్యంలో అర్చకులు శ్రీనివాస శర్మ వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు పలికారు. ఈ సందర్భంగా కంబాల శ్రీనివాసరావు ఆర్థిక సహాయంతో 50 కేజీల పులిహార ప్రసాదంగా పంపిణీ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్