నామినేషన్ చేసేందుకు ర్యాలీగా వెళ్లిన ఆనందరావు

58చూసినవారు
అమలాపురం నియోజకవర్గం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితాబత్తుల ఆనందరావు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయం నుంచి టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి శ్రేణులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు అభివాదం చేసుకుంటా ముందుకు సాగారు. ఈ మేరకు ర్యాలీగా ఆర్డీవో కార్యాలయం వద్దకు తరలివెళ్లారు.

సంబంధిత పోస్ట్