ఆ అమ్మవారి ఆలయంలోని కాటుక ధరిస్తే కళ్ల సమస్యలు మాయం!

70చూసినవారు
ఆ అమ్మవారి ఆలయంలోని కాటుక ధరిస్తే కళ్ల సమస్యలు మాయం!
దేశంలోని 52 శక్తిపీఠాలలో ముంగేర్‌లోని చండికాస్థాన్ కూడా ఒకటి. అయితే ఇక్కడ సతీదేవీ కన్ను పడిందని ప్రతీతి. దీంతో ఈ శక్తిపీఠంలో అమ్మవారి ఎడమ కన్నును పూజిస్తారు. ఈ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే.. తల్లి గర్భగుడిలో ఉన్న కాటుక చాలా ముఖ్యమైందని పండితులు చెబుతుంటారు. ఎవరైనా కంటి సమస్య ఉన్నవారు ఈ కాటుకను పెట్టుకుంటే సమస్యలు తీరుతాయని అంటున్నారు.

సంబంధిత పోస్ట్