తణుకులో టెన్షన్ టెన్షన్

104017చూసినవారు
తణుకులో టెన్షన్ వాతావరణం నెలకొంది. నామినేషన్ల సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఒకేసారి తహశీల్దార్ ఆఫీస్ కు టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ర్యాలీతో నామినేషన్ వేయడానికి వచ్చారు. దీంతో మొదట నామినేషన్ వేసే విషయంలో కార్యకర్తల మధ్య వివాదం నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు కార్యకర్తలను అడ్డుకున్నారు. దీంతో కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

సంబంధిత పోస్ట్