ఓటు ఓ వజ్రాయుధం: కలెక్టర్

77చూసినవారు
ఓటు ఓ వజ్రాయుధం: కలెక్టర్
ప్రజాస్వామ్య మనుగడకు ఓటు వజ్రాయుధమని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం పెంపునకు ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆదివారం కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా కోరారు. ఓటు అంటే ఏదో రాజకీయ పార్టీలకు సంబంధించిందనే భావన నుంచి బయటపడి, ప్రజాస్వామ్య వ్యవస్థ ఔన్నత్యాన్ని కాపాడే గొప్ప వజ్రాయుధమనే విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్