మహాత్మా గాంధీ ఆశయాలను పాటించాలి: కూటమి నాయకులు

81చూసినవారు
మహాత్మా గాంధీ ఆశయాలను పాటించాలి: కూటమి నాయకులు
పెదపూడి మండలంలోని దోమడ గ్రామంలో బుధవారం పంచాయతీ సెక్రెటరీ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామ సర్పంచ్ మీనమిల్లి శారద సత్తిబాబు గాంధీని అహింసా మార్గం పాటించి, దేశ ఐక్యతను ప్రదర్శించిన మహోన్నత వ్యక్తిగా వర్ణించారు. కూటమి నాయకులు మద్దిపూడి దొరబ్బాయి, సవరపు చిట్టిబాబు, కొప్పోజు సూర్య సత్తిబాబు, ఓబిలిషెట్టి సత్తిబాబు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్