వైసీపీలో పలువురు టిడిపి నాయకులు చేరిక

523చూసినవారు
రంగంపేట మండలం వడిసలేరులో పలువురు టిడిపి నాయకులు శుక్రవారం వైసీపీలో చేరారు. వారికి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూర్య నారాయణరెడ్డి మాట్లాడుతూ. వైసిపి ప్రభుత్వం అందించిన సంక్షేమ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారన్నారు. సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మరో సారి ఆశీర్వదించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్