మహేంద్రవాడలో న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం

2237చూసినవారు
అనపర్తి మండలం మహేంద్రవాడలో శుక్రవారం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు టిడిపి శ్రేణులతో కలిసి న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. 42 ఏళ్ల పాటు తన కుటుంబం టిడిపి తోనే ఉందని, అయితే ఈ ఎన్నికల్లో అనపర్తి సీటు బిజెపికి కేటాయించారని, దానిపై ప్రజాభిప్రాయం సేకరించేందుకే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్