గర్భిణీలకు పౌష్టికాహారం అందించిన సర్పంచ్

66చూసినవారు
గర్భిణీలకు పౌష్టికాహారం అందించిన సర్పంచ్
బిక్కవోలు మండలం ఆరికరేవుల గ్రామం అంగన్వాడి సెంటర్లో గ్రామ సర్పంచ్ రెడ్డి నాగవేణి కుమారి, శ్రీనివాస్ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు సీమంతం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలు పౌష్టికాహారం తీసుకుని, వైద్యుల సూచనలు, సలహాలు పాటించాలన్నారు. అలాగే తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు రెడ్డి శ్రీనివాసరావు, కొర్ల వినాయక రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్