నల్లమిల్లికి తప్పనిసరిగా న్యాయం జరిగే విధంగా కృషి చేస్తాం

4676చూసినవారు
అనపర్తి సీటు విషయంలో రామకృష్ణారెడ్డికి తప్పనిసరిగా న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని టీడీపీ జోన్ 2 కోఆర్డినేటర్ సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు. అనపర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని ఆయన కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ అధిష్టానం తనను పంపిందని, రామవరం లో టీడీపీ కార్యకర్తల మనోభావాలు స్వయంగా చూడడం జరిగిందన్నారు. 2 రోజుల వరకు వేచి చూడాలని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్