వైసీపీ విజయం కోసం కష్టించి పనిచేయాలి

547చూసినవారు
వైసీపీ విజయం కోసం కష్టించి పనిచేయాలి
సీఎం జగన్ మోహన్ రెడ్డి 2వ సారి సీఎం కావల్సిన ఆవశ్యకత ఉందని పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పేర్కొన్నారు. వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమితులైన ఇందుకూరి నరసింహారాజు మంగళవారం ఎమ్మెల్యే చిట్టిబాబును మామిడికుదురు మండలం నగరం గ్రామంలో కలిశారు. ఈ సందర్భంగా రాజును చిట్టిబాబు శాలువాతో సత్కరించి, అభినందించారు. వైసీపీ విజయం కోసం ప్రతి ఒక్కరూ కష్టించి పనిచేయాలని కొండేటి కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్