మానవతా ఆధ్వర్యంలో ఉచిత కంటి శిబిరం

75చూసినవారు
తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దేవరపల్లిలోని విశ్రాంత ఉద్యోగులు భవనం నందు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం రాజమండ్రి డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 100 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారు. 20 మందికి ఆపరేషన్ కు రిఫర్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్