సిఎం పదవి నుంచి జగన్ తప్పుకోవాలి: చంద్రబాబు

1076చూసినవారు
ఏపీలో పింఛనర్ల మరణాలు ప్రభుత్వ హత్యలేనని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ హత్యలు చేసిన సీఎంకు అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం నల్లజర్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ పింఛన్ల విషయంలో వైకాపా కుట్ర ప్రజలకు అర్థమైందని సీఎం పదవి నుంచి జగన్ తక్షణమే తప్పుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్