జనపరెడ్డి బాబును టిడిపిలోకి ఆహ్వానించిన జ్యోతుల నవీన్

1071చూసినవారు
జగ్గంపేట మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, గోకవరం మాజీ ఎంపీపీ జనపరెడ్డి సుబ్బారావు (బాబును) ను కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ సాదరంగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బాబు అనుచరులు పాల్గొని జై నెహ్రూ, జై బాబు అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ అడప భరత్ బాబు మొదలైన వారు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్