ఆపద అని తెలియగానే ఆదుకున్న కంబాల శ్రీనివాసరావు

76చూసినవారు
గోకవరం మండలానికి చెందిన ఆనంద్ అనే జర్నలిస్ట్ అనారోగ్యానికి గురవడంతో సోషల్ మీడియాలో వార్త చూసి విశ్వహిందూ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు చలించిపోయారు. ఆదివారం ఉదయం తమ అనుచరులతో ఆనంద్ స్వగృహానికి వెళ్లి అతనిని పరామర్శించి, పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు వరసాల ప్రసాదు తామర్ల రాంబాబు, ఇనకోటి దొర, విజ్జిన రాజు మొదలైన వారు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్