ఘోర ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం

17042చూసినవారు
ఘోర ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం రంప ఎర్రంపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అల్లూరి సీతారామరాజు జిల్లా సీతపల్లి వాగులో పడి ప్రాణాలు కోల్పోయారు. రంప ఎర్రంపాలెం హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న ముగ్గురు యువకులు విహారయాత్రకు వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో పడి మరణించారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలో మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు రంపచోడవరం పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్