రెండు రోజుల్లో రైతులకు 9 గంటల కరెంటు అందిస్తాం - తోట నరసింహం

2248చూసినవారు
టెక్నికల్ ప్రాబ్లం వల్ల గోకవరం మండల రైతులకు 7 గంటల పాటు కరెంటు అందిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని సంబంధిత అధికారులతో మాట్లాడగా రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించి 9 గంటల కరెంటు అందిస్తామని తెలిపినట్లు జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జ్ తోట నరసింహం తెలిపారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ వేసవిపంటలు వేసుకుని కరెంటు పూర్తిగా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్