కాకినాడలో సినీనటి అమృత అయ్యర్ సందడి

2917చూసినవారు
కాకినాడ నగరంలో సీఎం ఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ 14వ స్టోర్ ను సినీనటి అమృత అయ్యర్, రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ చైర్మన్ ద్వారంపూడి వీరభద్ర రెడ్డి, కుడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, సంస్థ ఎండి మా ఊరి వెంకటరమణ తదితరులు ప్రారంభించారు. శనివారం కాకినాడ నగరంలో సీఎం ఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీ 14వ స్టోర్ ను సినీనటి అమృత అయ్యర్ తదితరులు ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్