కాకినాడ పట్టణ రూరల్ నూతన విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం ఏర్పాటు

590చూసినవారు
కాకినాడ అర్బన్ రూరల్ విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గానికి ఎన్నికలు నిర్వహించడం జరిగిందని 31 ఓట్లుగాను 25 ఓట్లు పోలుఅవ్వడం జరిగిందనిసంఘం మాజీ అధ్యక్షుడు నెల్లిపూడి ఉదయభాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ లో నాగులకొండ వారి వీధిలో విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ హాల్ లో కాకినాడ పట్టణ రూరల్ నూతన విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు చేశారు ‌

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్